📄 ePaper
Wednesday, May 13, 2026
ADS
HomeNewsనమూనా జనగణన క్షేత్ర పర్యటనను పరిశీలించిన తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర...

నమూనా జనగణన క్షేత్ర పర్యటనను పరిశీలించిన తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,25,మెదక్ టుడే న్యూస్:జనగణన శిక్షణలో భాగంగా ఈరోజు చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంటలో మూడు రోజుల సెన్సార్ శిక్షణ కార్యక్రమం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఎనుమారేటర్స్, సూపర్వైజర్స్ వడియారం గ్రామంలో నమూనా జనగణన నిర్వహించారు. ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహిస్తున్నారో తూప్రాన్ ఆర్డీవో జయచంద్ర రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనుమారేటర్స్, సూపర్వైజర్స్ సెన్సెస్ 2027 మొదటి దశ నమూనా జనగణన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, తప్పుడు లేకుండా చేయాలని వారు అన్నారు.కార్యక్రమంలో చేగుంట తాసిల్దార్ శివప్రసాద్, ఏ ఎస్ ఓ భూమేష్, ఫీల్డ్ ట్రైనర్స్ చల్లా లక్ష్మణ్, జంగం మలేష్,ఎనిమరేటర్స్ రాజశేఖర్, ప్రభాకర్,గోవింద్, ఎం, ఏ.నయీం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments