చేగుంట,ఏప్రిల్,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డికి పదోన్నతి లభించింది ఆయనను ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది.ఈవిషయమై ప్రిన్సిపల్ ని అడగగా ఇక్కడ చేగుంటలో చాలా సంవత్సరాల నుండి ప్రిన్సిపాల్ గా ఉన్నాను ఇక్కడ పిల్లలు మంచిగా చదువుతారు ఇక్కడ నుండి వెళ్లాలంటే నాకు కొంచెం బాధాకరంగాఉన్నది అని అన్నారు. ఆయన హైదరాబాదులోని కార్యాలయంలో లో బాధ్యతలు స్వీకరించారు.ప్రభుత్వం తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యాశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఇంటర్ విద్యాశాఖ డిప్యూటీ సెక్రటరీగా కృష్ణారెడ్డి.
RELATED ARTICLES
