చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట లో 33/11 / కె.వి ఫిడార్ మరమ్మతుల కారణంగా ఆదివారంవిద్యుత్ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగనుంది.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చందాయిపేట కసానపల్లి సబ్స్టేషన్లో పరిధిలో కరెంటు ఉండదని ఏఈ వెంకట అప్పారెడ్డి తెలిపారరు మక్క రాజుపేట, చందాయిపేట,కసానపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ నిలిపినట్లు తెలిపారు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
చందాయిపేట,కసాన్పల్లి సబ్స్టేషన్ పరిధిలో కరెంటు అంతరాయం-ఏఈ వెంకటప్ప రెడ్డి.
