చందాయిపేట,కసాన్పల్లి సబ్స్టేషన్ పరిధిలో కరెంటు అంతరాయం-ఏఈ వెంకటప్ప రెడ్డి.
చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట లో 33/11 / కె.వి ఫిడార్ మరమ్మతుల కారణంగా ఆదివారంవిద్యుత్ విద్యుత్ సరఫరా లో అంతరాయం కలగనుంది.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చందాయిపేట కసానపల్లి సబ్స్టేషన్లో పరిధిలో కరెంటు ఉండదని ఏఈ వెంకట అప్పారెడ్డి తెలిపారరు మక్క రాజుపేట, చందాయిపేట,కసానపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ నిలిపినట్లు తెలిపారు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.