📄 ePaper
Friday, June 5, 2026
ADS
HomeTelanganaకూలి పనికి వెళ్లిన కవిత అదృశ్యం దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ...

కూలి పనికి వెళ్లిన కవిత అదృశ్యం దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ భిక్యా నాయక్.

📰 Generate e-Paper Clip

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన దేశెట్టి కవిత భర్త గంగాధర్, వయసు 30 సంవత్సరాలు కులం వడ్డెర వృత్తి కూలి పని గాను నిన్న తేదీ 24-05-2026 నాడు ఉదయం ఎనిమిది గంటలకు కూలి పని నిమిత్తం ఇంటి నుండి బయలుదేరి మేడ్చల్ కు వెళ్లినది కానీ ఇప్పటి వరకు కవిత తిరిగి ఇంటికి రాలేదు. కవిత బావ అయినా దేశెట్టి లక్ష్మణ్ తండ్రి మల్లయ్య వయసు 45 సంవత్సరాలు కులం వడ్డెర వృత్తికూలి పని వారి ఫిర్యాదు మేరకు భిక్య నాయక్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చేగుంట పిఎస్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించడమైనది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular