📄 ePaper
Friday, June 5, 2026
ADS
Homeమెదక్ జిల్లా వార్తలు30 గోవులను రక్షించిన గోసంరక్షక దళం.

30 గోవులను రక్షించిన గోసంరక్షక దళం.

📰 Generate e-Paper Clip

బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణా అరికట్టాం బజరంగ్ దళ్

చేగుంట,మే,16,మెదక్ టుడే న్యూస్:జాతీయ రహదారి పై ఆవుల తో వెళుతున్నా పట్టుకున్న గో రక్ష దళం లారీని పట్టుకున్నా రు డ్రైవర్ ను అదుపులోకి పోలీసులు.అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీని గోరక్షక్ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శనివారం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు తరలిస్తున్న గోవులను మాసాయిపేట మండలం రామంతాపూర్ హెచ్‌పీ పెట్రోల్, ప్రక్కన ఉన్న రాజస్థాన్ దాబా దగ్గర సేద తీర్చుకుంటున్న సమయంలో డబ్బా వద్ద ముందస్తు సమాచారం తో గోరక్షక్ కార్యకర్తలు అడ్డగించారు.సమాచారం అందుకున్న చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని లారీని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular