📄 ePaper
Sunday, September 20, 2026
ADS
HomeNewsచేగుంట ఐ ఓ సి చర్చికి ప్రతినెల 5000 రూపాయలు...

చేగుంట ఐ ఓ సి చర్చికి ప్రతినెల 5000 రూపాయలు చేగుంట ఉప సర్పంచ్ మొహమ్మద్ రఫీ.

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,20,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఐ ఓ సి చర్చి సంఘం కాపరి ప్రభాస్ అయ్యగారి కి చేగుంట ఉపసర్పంచ్ రఫీ ప్రతి నెల సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరికి 5000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది.ఇలా తను ఉపసర్పంచిగా ఉన్నన్ని రోజులు ప్రతి నెల 5000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చాడు.ఎలాంటి ఆదాయం లేకుండా సంఘాన్ని నడిపిస్తున్న కానుకలతో నడుస్తున్నది అని విషయం తెలుసుకున్న ఉపసర్పంచి సంఘ కాపరి కి ప్రతి నెల 5000 రూపాయలు డొనేషన్ కింద ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సుధాకర్,లక్ష్మణ్,జాన్, డాక్టర్ ప్రభాస్,నాగ మోహన్,భక్త పాల్, యూత్ సభ్యులు మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular