📄 ePaper
Friday, May 15, 2026
ADS
HomeNewsపొలంపల్లి గ్రామంలోపంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామసభ,

పొలంపల్లి గ్రామంలోపంచాయతీ రాజ్ దినోత్సవం పురస్కరించుకొని గ్రామసభ,

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,23,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పోలంపల్లి గ్రామంలో సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అధ్యక్షతన పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామసభ నిర్వహించడం జరిగినది. వారు మాట్లాడుతూ గ్రామ సమస్యలు ఏవి ఉన్న ప్రజలు తన వద్దకు వచ్చి చెప్పవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,ఉపసర్పంచ్ సత్య గౌడ్,ఆశా వర్కర్ లక్ష్మి,అంగన్వాడీ టీచర్ మమత,వార్డు సభ్యులు యాట మౌనిక,కొండి కమలమ్మ, శేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ కొండి మల్లేష్, గ్రామ ప్రజలు చింతకాయల కిషన్, గొల్ల శీను, తప్ప భాను, నరసింహులు పాల్గొనడం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments