📄 ePaper
Friday, July 31, 2026
ADS
HomePOITICAL NEWSప్రజలు అప్రమత్తంగా ఉండాలి పొలంపల్లి సర్పంచ్,

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి పొలంపల్లి సర్పంచ్,

📰 Generate e-Paper Clip

చేగుంట,ఏప్రిల్,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల్ పోలంపల్లి గ్రామ శివారులోని మెదక్,చేగుంట వెళ్లే హైవే రోడ్డుపై అకాల సుడిగాలి వర్షంతో రోడ్డుపై చెట్టు రోడ్డుపై పడడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి సమాచారం తెలుసుకొని స్పందించిన పొలంపల్లి సర్పంచ్ కొండి రాజలక్ష్మి స్వామి మెదక్ చేగుంట వెళ్లడానికి చెట్టును జెసిబి తో తొలగించడం జరిగినది.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపాలి, హెల్మెట్ పెట్టుకోవాలి,ఓవర్ స్పీడ్ వెళ్లొద్దు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు చెడగొట్టు వర్షాలు సుడిగాలులు వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular