చేగుంట,మర్చి,31,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలో దుబ్బాక మ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులు వచ్చిన సందర్బంగా మ్మెల్యే ను కలసి నా వల్లూరు గ్రామస్తులు,వల్లూరు గ్రామo ఇంత కు ముందు చేగుంట మండలంలో ఉండేది. మా గ్రామని నర్సిoగ్ మండలం లో కలిపారు. మాకు అక్కడికి వెళ్లడానికి చాలా ఇబ్బందికరంగా కావున మా గ్రామాన్ని చేగుంట మండలం లో కలపాలని, అలాగే వల్లూరు గ్రామ స్టేజి వద్ద గ్రామo లో నికి పోవడానికి ఇబ్బంది గా ఉన్నది యక్సడెంట్లు చాలా జరుగుతుయని,యన్ హె చ్ 44 రోడ్డు మీద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వినతి పత్రం ఇవ్వటం జరిగినది. ఈ కార్యక్రమంలో వల్లూరు సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్, ఉప సర్పంచ్ రేఖ మధు, మరియు వార్డు సభ్యులు గ్రామస్థులు పాల్గొనా రు.
మా వలూర్ గ్రామ ని చేగుంట మండలం లో కలపండి.
RELATED ARTICLES
