మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్, ప్రతినిధి:శుక్రవారం మెదక్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ 14 వాడు అభ్యర్థిగా నాయిని యశోద ప్రసాద్15వ వాడు అభ్యర్థి గుప్తా నర్సింలు నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వాడు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో భారతీయ జనతా పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాము. మెదక్ పట్టణంలో 14వ వార్డ్ మరియు 15వ గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు 14వ మరియు 15వ మన వార్డు లలో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము. ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము. ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది .దేశంలో మోడీ నాయకత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వికసితభారత్ దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. భారతీయ జనతా పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిజెపికి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని బిజెపి అభ్యర్థి అభ్యర్థులు నాయిని యశోద ప్రసాద్ గుప్తా నర్సింలు వాళ్లు ఓటర్లను కోరారు
ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తాం మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు15 వ బిజెపి..
RELATED ARTICLES
