📄 ePaper
Saturday, March 21, 2026
ADS
HomeNewsచేగుంట లోని 14 వ వార్డు లోవేదపండితునితో పంచాంగ శ్రవణం.

చేగుంట లోని 14 వ వార్డు లోవేదపండితునితో పంచాంగ శ్రవణం.

📰 Generate e-Paper Clip

చేగుంట,మార్చి,19,మెదక్ టుడే న్యూస్:చేగుంట పట్టణంలో నీ 14 వ వార్డు లో తెలుగువారి మొదటి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్ అధ్వర్యంలో వార్డు ప్రజలందరూ కలిసి వేద బ్రాహ్మణుడు రాఘవపంతులు ను పూలదండ శాలువాతో గౌరవించి పంచాంగ శ్రవణం చేయించి ఈ సంవత్సరం ఎలా ఉంది ,వర్షాలు కాలలు ఎలా ఉన్నాయి ,రాశులు ఎవరెవరికి ఎలా ఉన్నాయి పంచాంగ శ్రవణం ద్వారా వేదపండితుడు తెలియజేయడం జరిగింది అనంతరం అందరూ ఉగాది పచ్చడి తాగి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆకుల సుఖేందర్,అన్నం రవి,శంకర్,సుధాకర్,రాములు ,ముత్యంరెడ్డి,రాంరెడ్డి,మహేష్,కిషన్,మిరపకాయల వెంకటేశం,నాగలింగం,దయాకార్ రెడ్డి,వేణు ,చందు,శేఖర్,విశ్వం,రాఘవ, శంకర్ ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments