పాపన్నపేట,జనవరి,30,మెదక్ టుడే న్యూస్:సీఎం కప్ పోటీల్లో భాగంగా పాపన్నపేట మండల స్థాయిలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో మహిళా విభాగం లో పాపన్నపేట, పురుష విభాగం లో యూసుఫ్ పేట విజేతలుగా నిలిచారు. క్రీడాకారులకు ఎంపీడీవో విష్ణువర్ధన్,తహసీల్దార్ సతీష్ కుమార్,పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ చేతుల మీదుగా వారికీ బహుమతులుప్రధానంచేశారు.ఈసందర్బంగా గ్రామ ఉపసర్పంచ్ సద్దామ్ హుస్సేన్,మాజీ ఉప సర్పంచ్ ఎండి ఖలీమ్ మియా,పీడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

