మెదక్ మున్సిపాలిటీ,ఫిబ్రవరి,5,మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి.మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణంలోని 5వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మామిళ్ళ ఆంజనేయులు తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా కారు గుర్తుకు ఓటేసి 5 వ వార్డ్ అభ్యర్థి మామిళ్ల ఆంజనేయులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణయ్య జయరాం రెడ్డి అంజా గౌడ్ లింగారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

