(స్టేట్ బ్యూరో) నవంబర్ 12 మెదక్ టుడే న్యూస్:
•ఢిల్లీ బాంబు బ్లాస్ట్.. హైదరాబాద్ లో హై అలర్ట్..
•న్యూఢిల్లీ ఎర్రకోటలో బాంబ్ బ్లాస్ట్ దేశాన్ని వణికించింది.
•దీంతో మెయిన్ సిటీల్లో అధికారులు అలర్ట్ అయ్యారు.
SCR పరిధిలో భద్రతా తనిఖీలు కఠినం చేశారు. RPF, GRP బాంబు డిఫ్యూజ్ బృందాలు, డాగ్ స్క్వాడ్లు సికింద్రాబాద్, HYD, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లలో తనిఖీలు చేపట్టాయి. సీసీటీవీ నిఘా బలోపేతం చేసి, ప్రయాణీకులు అనుమానాస్పద వస్తువులు గమనిస్తే వెంటనే రైల్వే సిబ్బందికి తెలియజేయాలని అధికారులు సూచించారు.
