📄 ePaper
Thursday, March 19, 2026
ADS
HomeNewsచేగుంట బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం.

చేగుంట బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం.

📰 Generate e-Paper Clip

చేగుంట,మార్చ్,17,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని బాలుర ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు డి.ఈ.ఓ.గా ఎల్. కౌశిక్, ఎం.ఈ.ఓ.గా టి విష్ణు హెచ్.ఎం.గా టి.సిద్ధార్థ్ నోడల్ అధికారిగా కుర్ర శాశ్వత్, మౌర్య, మహమ్మద్,రేవంత్ ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి ఉపాధ్యాయులు రాములు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments