MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 December 2025, 4:29 am Digital Edition : Medak Today

వడియారం గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేసిన అంకన్న గారి సాయికుమార్ గౌడ్

చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:

చేగుంట స్థానిక సంస్థలు ఎన్నికల భాగంగా ఎంపీడీవో
కార్యాలయంలో నామినేషన్ పత్రాన్ని దాఖలు చేసిన అంకన్న గారి సాయికుమార్ గౌడ్ వారు మా వడియారం గ్రామాని అభివృద్ధి పథంలో ముందు వస్తానన్నారు. గవడియారం గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే నెంబర్ వన్ గ్రామ పంచాయితీ గా తీర్చిదిద్దటమే తమ కర్తవ్యమన్నారు. గ్రామ అభివృద్ధికి విశ్వాస సేవలు అందిస్తానని, గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలను అతి తొందరలోనే తీరుస్తానని, గ్రామం లో ఉన్న యువతకు, ఉపాధి సౌకర్యాలు కల్పిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు తదితరులు పాల్గొన్నారు