MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 15 November 2025, 4:51 pm Digital Edition : Medak Today

తపస్ కాంప్లెక్స్ కన్వీనర్ కో కన్వీనర్ల ఎన్నిక

తపస్ కాంప్లెక్స్ కన్వీనర్ కో కన్వీనర్ల ఎన్నిక.

చేగుంట నవంబర్ 15 మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలంలోని చేగుంట కాంప్లెక్స్ తపస్ కన్వీనర్ గా కొండ చరణ్ (ఎంపీపీఎస్ చేగుంట బాయ్స్ స్కూల్),కో కన్వీనర్ గా కే.విజయలత (ఎంపీపీఎస్ చేగుంట గర్ల్స్ స్కూల్) బోనాల కాంప్లెక్స్ కన్వీనర్ గా శ్రీనివాస్ (ఎంపీపీఎస్ రుక్మాపూర్),కో కన్వీనర్ గా స్వరూపరాణి, (ఎంపీపీ ఎస్ కిష్టాపూర్) మక్కరాజ్ పేట్ కాంప్లెక్స్ కన్వీనర్ గా సంగీత (ఎంపీపీఎస్ కసాన్ పల్లి),కో కన్వీనర్ గాఎం నరేష్ (ఎంపీపీఎస్ చందాయి పేట్), ఎన్నికైనట్టు తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం చల్లా లక్ష్మణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తపస్ చేగుంట మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రావుల వెంకటేష్, తంగేళ్లపల్లి కృష్ణమూర్తి, జిల్లా బాధ్యులు మల్లారెడ్డి, బాలిశెట్టి రేఖ, దేశపతి కృష్ణమూర్తి, ప్రభాకర్, పట్లూరి యాదగిరి, తిరుపతి, సుమతి, మండల ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అమరేశ్వరి, మండల బాధ్యులు రాధా,సరస్వతి,ఎం శ్రీనివాస్,భూపాల్, నరసింహారెడ్డి, బంగారయ్య,వీణ, మంజులత,సంధ్యారాణి, ఉమాదేవి, వనిత, శ్రీలత,తదితరులు పాల్గొన్నారు.