📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు..

📰 Generate e-Paper Clip

•సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన చేగుంట బిఆర్ఎస్ నాయకులు..

చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

చేగుంట మండలకేంద్రంలో
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన చేగుంట మండల బిఆర్ఎస్ నాయకులు లబ్ధిదారు లు గోలే రాందాస్ పులిమామిడి 5400, మాదోత్ ధోళి తిమ్మాయపల్లి 1500, కరంతోత్ మోహన్ చెట్ల తిమ్మాయిపల్లి 10500, బ్యాగరీ మైసమ్మ బోనాల కొండాపూర్ 60,000, రెడ్డిపల్లి కనకరాజు మక్కా రాజుపేట 18000, అంబర్ పేట్ నారాయణ చెట్ల తిమ్మాయిపల్లి 13500, కొంగోలి యాదిరెడ్డి చెట్ల తిమ్మాయిపల్లి 16500, ఊరడి నాగలక్ష్మి కరీంనగర్ 15000, అక్కల అనసూయ చేగుంట 60,000, గో గో లోo త్ లలిత అనంతసాగర్ 31000, శంభుని నర్సమ్మ రెడ్డిపల్లి 28500, సాదుల్లా చేగుంట 60,000, 12 మంది లబ్ధిదారులకు సుమారు 3 82,000 రూపాయల చెక్కులను అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ నారాయణరెడ్డి, చేగుంట మండల మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మంచికర్ల శ్రీనివాస్ ,బాపు రెడ్డి,చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి,డిష్ రాజు,మహమ్మద్ అలీ, మహేష్,సురేష్,మోహన్ నాయక్, అంజిరెడ్డి తదితరులు పాల్గొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments