చేగుంట,జూన్,2,మెదక్ టుడే న్యూస్:రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని మెదక్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో మంచి ప్రతిభను కనబరిచిన పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు దివ్య, భాను శ్రీ,అంకిత లనుమెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గనుల, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సన్మానించడం జరిగింది జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతిమా సింగ్, అడిషనల్ కలెక్టర్ నగేష్, ఏ ఎం ఓ సుదర్శనమూర్తి, డీఎస్ఓ రాజిరెడ్డి, చల్లా లక్ష్మణ్, రేఖ తదితరులు పాల్గొన్నారు.చేగుంట ఎంఈఓ నీరజ, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది.
