నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదంపటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.

రామచంద్రాపురం,జూన్,1,మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల అయ్యాయని.. ప్రతి పార్కుని ప్రజల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.సోమవారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఫేజ్ 2 కాలనీ పార్కు, హుడా కాలనీ పార్కు 2 కాలనీలలో ఒక కోటి 40 లక్షల రూపాయలతో చేపట్టనున్న పార్కుల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా...