న్యాయం చేయమని వెళ్తే. లంచం. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్ ఐ, కానిస్టేబుల్..!!
(స్టేట్ బ్యూరో)నవంబర్,12,మెదక్ టుడే న్యూస్: •50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో ములుగు ఎస్సై, కానిస్టేబుల్..!! ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇళ్లలో అక్రమంగా కబ్జా చేసిన కేసులో న్యాయం చేయాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన ములుగు పోలీస్ స్టేషన్ ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ వలలో చిక్కారు.ములుగు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై విజయ్కుమార్, కానిస్టేబుల్ రాజులు బాధితులపై ఒత్తిడి తెచ్చి లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఇల్లుపై ఇతరులు అక్రమంగా కబ్జా చేయడంతో బాధితులు కోర్టును...