MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 3:48 am Digital Edition : Shiva Kumar

మస్జిద్ అభివృద్ధికి 7 లక్షల మంజూరు చేయించిన సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి.

చేగుంట,మే,21,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం కన్యారం గ్రామంలోనిఇబ్రహీం మజీద్ కు రూ.7 లక్షలు మంజూరు చేయించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి మజీద్ కమిటీ సభ్యులు, మరియు గ్రామ నాయకులుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోచేగుంట మండల ప్రెసిడెంట్ నవీన్కుమార్ , మండల నాయకులుకాశబోయిన భాస్కర్,యువ నాయకుడు సతీష్, ఉప సర్పంచ్ మాజీ మోహన్ సర్పంచ్ మహిపాల్, మజీద్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ గౌరీ, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ తయ్యబ్,సభ్యులు సాజిద్, అన్వర్, ఈనా, అజీమ్, అలీమ్, వాజిద్, తహేర్ కొలుపుల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే కన్యారంసర్పంచ్ శంకర్, వార్డ్ మెంబర్లు మహేశ్, నవీన్,ఇతర అతిథులు హాజరయ్యారు.