📄 ePaper
Tuesday, March 17, 2026
ADS
HomeNewsమార్కెట్ వేలం పాట ఆదాయం రూ.6.55 లక్షలు.

మార్కెట్ వేలం పాట ఆదాయం రూ.6.55 లక్షలు.

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మార్చ్,16,మెదక్ టుడే న్యూస్:పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం తైబజారు కు అధికారులు వేలం పాట నిర్వహించారు. రూ.6.55.000 లకు దున్న శివ గౌడ్ అధిక ధర పలికి ఈ హక్కుని దక్కించుకున్నారు .ఈకార్యక్రమంలో ఎంపీవో శ్రీశైలం,గ్రామపంచాయతీ కార్యదర్శి నయీమ్,సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments