హవేలిఘనపూర్ మండలం,డిసెంబర్,12,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి:మెదక్ జిల్లా హవేలిఘన్పూర్ మండలం కూచంపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన లింగాల భూదేవి పద్మారావు సమీప బి ఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిపై లింగాల భూదేవి 456 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు గత 15 సంవత్సరాల క్రితం ఈ లింగాల భూదేవి కుచంపల్లి సర్పంచిగా పనిచేసిన అనుభవం ఉన్నది ఇది రెండవసారిగా గెలుపొందారు మెదక్ ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ లింగ పద్మారావు సతీమణి గత ఉమ్మడి మెదక్ మండలం ఎంపీపీగా లింగాల పద్మారావు పనిచేశారు మండలాన్ని మరియు కుచన్ పల్లి గ్రామాన్నిఅభివృద్ధి పథంలో నడిపించారు గత 25 సంవత్సరాలుగా కరుగట్టిన బి ఆర్ఎస్ నేత కురుమ యాదవ సంఘం మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రేఖ మయ గత రెండు పర్యాయలుగా పదో వార్డ్ నెంబర్ గా పని చేశారు ఈ సర్పంచి ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ లో చేరారు మళ్లీ పదో వార్డ్ నెంబర్ గా పోటీ చేసి గెలుపొందిఉప సర్పంచ్ పదవిని పొందారు లింగాల భూదేవి సర్పంచ్గా ఆమె రెండవ కుమారుడు లింగాల సంతోష్ ఎనిమిదో వాడు నెంబర్ గా గెలుపొందారు సర్పంచి గా గెలిచినా లింగాల భూదేవికి మరియు ఉపసర్పంచిగా గెల్పొందిన రేఖమయ్య కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
