MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 13 May 2026, 12:22 am Digital Edition : Medak Today

కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన జుకంటి రాజగౌడ్.

చేగుంట,మే,11,మెదక్ టుడే న్యూస్:నూతన కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ గా మోత్కూరి చంద్రశేఖర్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసి పూలమాలవేసి శాలువా తో సత్కరించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జుకంటీ రాజా గౌడ్, ఈ సందర్బంగా రాజగౌడ్ రాష్ట్రంలో గీతా కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు, ఈ సందర్భంగా చంద్రశేఖర్ గౌడ్ మాట్లాడుతూ గిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.