MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 3:43 am Digital Edition : Shiva Kumar

సీఎం సహాయ నిధి పేదలకు వరం చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు.

చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామానికి చెందిన అప్పల మహితకు మంజూరైన రూపాయలు 17,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నం ఆంజనేయులు సోమవారం నాడు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఒక వరం అని వైద్య ఖర్చులు నిమిత్తం ఈ నిధులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోదం నాగరాజు ఎర్ర సిద్ధ రాములు వడియారం ఎల్లం ఎర్రబాలు ఎర్ర రవి బండారి సాయిలు తలారి మల్లేష్ తలారి నవీన్ గడ్డమీది ప్రసాద్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.