చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల పరిధిలో గల పోలీస్ స్టేషన్లో బజరంగ్దళ్ కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరిగినది ఈనెల 27న బక్రీద్ పండగ ఉన్నందున గోవు అక్రమ రవాలను బజరంగ్దళ్ కార్యకర్తలు అడ్డుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని వారిపై దాడి చేయొద్దని ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అందుకోసమే బజరంగ్దళ్ కార్యకర్తలను భువనగిరి నాగరాజు బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ సోమ సురేష్ విహెచ్పి మండల అధ్యక్షులు చిక్కుడు మహేష్ ఉప మండల ప్రముఖ ని ముందస్తు అరెస్టు చేసి వారిని హెచ్చరించడం జరిగినది
బజరంగ్దాల్ విషయం
భజరంగ్దళ్ జిల్లా సంయోజక నాగరాజ్ గారు మాట్లాడుతూ గోవులను రక్షించే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్న తీరును చూస్తే సిగ్గుచేటు పబ్లిక్ గా కూరగాయల దుకాణాల వలె గోమాంసాన్ని విక్రయిస్తున్న గాని పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన గాని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ధర్మరక్షణకై పాల్పడుతున్న బజరంగ్దళ్ కార్యకర్తలపై గోవుల రక్షణ సమితి కార్యకర్తల పై జరుగుతున్న ఈ చర్యలకు నేను సిగ్గుపడుతున్నానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి నాగరాజు సోమ సురేషు చిక్కుడు మహేష్ చింతల భూపాల్ శివలింగం మహేందర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు