చేగుంట,జూన్,8,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలం చేగుంట గ్రామానికి చెందిన ఏ వి ఆర్ (ఎలక్ట్రానిక్ మీడియా) జర్నలిస్టు రవీందర్ నీ పరామర్శించిన చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ జర్నలిస్టు రవీందర్ గత కొద్ది రోజుల క్రితం కాలుకు ఇన్ఫెక్షన్ అయ్యిది, వారం క్రితం కాలుకి సర్జరీ అయింది విషయం తెలుసుకున్న చేగుంట ఉపసర్పంచ్ రఫీ అతని స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. మీరు ఏమి బాధపడకండి తొందరగానే భాగవుతారు అని అన్నారు. మీరు ఏమి బాధపడకండి అని ధైర్యం చెప్పినాడు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రఫీ తో పాటు, రుక్మాపూర్ ఉపసర్పంచ్ కొలుపుల రామస్వామి, అయిత రఘు రాములు, నడిగొప్ప నాగార్జున, సోమ ప్రవీణ్, స్టాలిన్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు