MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 23 April 2026, 3:37 am Digital Edition : SHIVA KUMAR

అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం కావాలని వినతి,

చేగుంట,ఏప్రిల్,22,మెదక్ టుడే న్యూస్:చేగుంట (నార్సింగి) మండలంలోని వల్లూరు గ్రామం బస్టాండ్ వద్ద సర్వీసు రోడ్లకు బదులు పూర్తి సాయి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ నేషనల్ హైవే 44 కామారెడ్డి పి డికి గ్రామ ప్రజల కోరిక మేరకు సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామస్తుల సమస్యను పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పిప్పిరి వినోద్ కుమార్,ఉప సర్పంచ్ మియాపూర్ రేఖ మధు, పాల్గొనడం జరిగినది.