📄 ePaper
Thursday, March 19, 2026
ADS
HomeNewsవైద్య శిబిరం పరిశీలన..

వైద్య శిబిరం పరిశీలన..

📰 Generate e-Paper Clip

పాపన్నపేట,మార్చి,18,మెదక్ టుడే న్యూస్:పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆశాఖ సిబ్బందికి జిల్లా వైద్యాధికారి శ్రీరాం సూచించారు. బుధవారం పొడ్చన్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల సరళిని పరిశీలించారు. వివిధ చికిత్స గూర్చి 221 మంది రోగులు ఈ శిబిరానికి తరలి వచ్చారు. మెదక్ డివిజన్ ఇంచార్జి డిప్యూటీ డీఎం హెచ్ఓ హరిప్రసాద్,వైద్యాధికారులు దీక్ష,ప్రదీప్ రావు,నవ్య,సిబ్బంది అలీ,ఇందిరా ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments